వార్తలకు తిరిగి వెళ్లండి

దొనకొండ–గజ్జలకొండ, ఇండ్లచెరువుకు ప్రధాన రహదారి నిర్మాణానికి రూ.96 లక్షలు కేటాయించారు. ఈ పనులకు టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మీ లలిత సాగర్ భూమిపూజ చేశారు.
ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యమని ఆమె తెలిపారు. తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

