వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిత్య అన్నదాన ట్రస్ట్కు దొడ్డిపట్లకు చెందిన చెరుకువాడ సంతోష్కుమార్ రాజు కుటుంబ సభ్యులు రూ.1,20,000 విరాళం అందజేశారు.
ఈ మొత్తాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందించగా, దాతలను ఘనంగా సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

