Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐపై పూర్తిగా ఆధారపడొద్దు: సీజేఐ

Follow Udayam Digital on Google
వైష్ణవి శర్మ Aug 01, 2026 5:10 PM ఆల్ ఇండియా జాతీయ
ఏఐపై పూర్తిగా ఆధారపడొద్దు: సీజేఐ - Udayam Digital
ఆన్‌లైన్ మధ్యవర్తిత్వాన్ని పూర్తిగా కృత్రిమ మేధ (ఏఐ)పై వదిలేయొద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. జైపూర్‌లో జరిగిన కామన్‌వెల్త్ పీస్ మెడియేషన్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐ మానవ స్వరాన్ని అనుకరించినా, మానవీయ అనుభూతి, క్షమాపణ భావాన్ని వ్యక్తపరచలేదని అన్నారు. శిక్షణ పొందిన మధ్యవర్తులే ఆన్‌లైన్ మధ్యవర్తిత్వాన్ని ప్రధానంగా నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...