వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిమండలంలోని దమ్మన్నపేట గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత యూనిఫామ్లను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ వసంత రమేష్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు కలిసి విద్యార్థులకు దుస్తులను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉచితంగా యూనిఫామ్లను అందిస్తోందన్నారు.
Comments
Loading comments...

