వార్తలకు తిరిగి వెళ్లండి

డీలిమిటేషన్పై తమిళనాడు సీఎం విజయ్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి డీఎంకే హాజరుకావడం లేదని ఎంపీ కనిమొళి తెలిపారు. ఈ అంశంపై తమ వైఖరి ఇప్పటికే స్పష్టంగా ఉందన్నారు.
కావేరీ జల వివాదం కొనసాగుతున్న వేళ ఈ భేటీ దృష్టి మళ్లించేందుకేనని కనిమొళి ఆరోపించారు. మేకెడాటు అంశంపై చర్యలు తీసుకోవాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది.
Comments
Loading comments...
