వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రి పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సెప్టెంబర్ 7న ఉదయం 11 గంటలకు డివిజనల్ లెవెల్ డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె. శేషారావు తెలిపారు.
స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, పార్సెల్, మనీ ఆర్డర్, పొదుపు పథకాలు, తపాలా జీవిత బీమా తదితర సేవలపై ఫిర్యాదులను ఈనెల 4లోపు స్వయంగా లేదా పోస్టు ద్వారా పంపవచ్చని సూచించారు.
Comments
Loading comments...

