Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈవీఎం గోదామును పరిశీలించిన జిల్లా కలెక్టర్

Follow Udayam Digital on Google
లక్ష్మి దేవి Aug 04, 2026 11:53 AM జగిత్యాలతెలంగాణ
ఈవీఎం గోదామును పరిశీలించిన జిల్లా కలెక్టర్ - Udayam Digital
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల మేరకు దరూర్ క్యాంప్‌లోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తనిఖీ చేశారు. గోదాము భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును సమీక్షించిన కలెక్టర్, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...