వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల మేరకు దరూర్ క్యాంప్లోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తనిఖీ చేశారు. గోదాము భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
సీసీ కెమెరాల పనితీరును సమీక్షించిన కలెక్టర్, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...
