Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చండీగఢ్‌లో డిజిటల్‌ రూపాయితో DBT

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 14, 2026 3:54 PM ఆల్ ఇండియా జాతీయ
చండీగఢ్‌లో డిజిటల్‌ రూపాయితో DBT - Udayam
ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద ఆహార సబ్సిడీని డిజిటల్‌ రూపాయి ద్వారా నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేసే విధానాన్ని కేంద్రం చండీగఢ్‌లో ప్రారంభించింది. మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించడం దీని లక్ష్యం. దీంతో ఆహార సబ్సిడీకి CBDC ఆధారిత DBTను పూర్తిస్థాయిలో అమలు చేసిన తొలి కేంద్రపాలిత ప్రాంతంగా చండీగఢ్‌ నిలిచింది. కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Comments

G
Loading comments...