Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలో కరువు మండలాలను ప్రకటించి నష్టపరిహారం

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 19, 2026 4:49 PM నిజామాబాద్General
ధర్పల్లి మండలంలో కరువు మండలాలను ప్రకటించి నష్టపరిహారం - Udayam
ధర్పల్లి మండలంలో అనావృష్టితో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నందున కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరుతూ మండల డిప్యూటీతహసీల్దార్ సాయిలు కు సిపిఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, రేషన్‌ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. కార్యక్రమంలో వి.బాలయ్య, మందాపురం నర్సాగౌడ్, నిమ్మల భూమేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...