Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నలుగురు అధికారులకు డీజీపీ హెచ్చరిక

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 10, 2026 9:11 PM హైదరాబాద్తెలంగాణ
నలుగురు అధికారులకు డీజీపీ హెచ్చరిక - Udayam
పోలీసుశాఖలో నలుగురు అధికారుల తీరు సరిగా లేదని డీజీపీ సీవీ ఆనంద్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలుమార్లు చెప్పి చూశామని, ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఆ నలుగురు అధికారులు ఎవరనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. డీజీపీ బహిరంగ హెచ్చరికలు ఎవరిని ఉద్దేశించి చేశారనే అంశంపై పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...