వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు రాజమండ్రి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాత్రి 8 గంటలకు కాకినాడలోని ప్రైవేట్ హోటల్కు చేరుకుని బస చేస్తారు.
శనివారం ఉదయం కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో రాజమండ్రి వెళ్లి, అక్కడి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత విజయవాడకు బయలుదేరుతారు.
Comments
Loading comments...

