వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మహాధర్నా చేపట్టారు. రాష్ట్ర జేఏసీ పిలుపుతో వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
ఉద్యోగ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు కోరారు.
Comments
Loading comments...

