వార్తలకు తిరిగి వెళ్లండి

పాల్వంచలో గిరిజనేతరులు నకిలీ ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు పొంది రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతున్నారని ఆదివాసి పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంగళవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్కు వినతిపత్రం అందజేశారు. చింతకాని, తిరుమలాయపాలెం మండలాల్లో నకిలీ సర్టిఫికెట్లు పొందుతున్నారని ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

