వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో మార్కులు తక్కువగా రావడంతో మనస్తాపానికి గురైన డిగ్రీ విద్యార్థిని పురుగు మందు తాగి మృతి చెందింది. రాప్తాడుకు చెందిన నందు(18) ఎస్ఎస్బీఎన్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
సెమిస్టర్లో మార్కులు తక్కువగా రావడంతో కొంతకాలంగా ఆందోళనలో ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నెల 19న పురుగు మందు తాగిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.
Comments
Loading comments...

