వార్తలకు తిరిగి వెళ్లండి

అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రతిభావంతులైన అమ్మాయిల ఉన్నత విద్యకు స్కాలర్షిప్లు అందిస్తోంది. 2026–27లో అర్హులైన విద్యార్థినులకు ఏడాదికి రూ.30,000 అందనుంది.
డిగ్రీ ఫస్టియర్ విద్యార్థినులు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

