Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాదాయ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 2:22 PM రాజన్న సిరిసిల్లGeneral
దేవాదాయ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి - Udayam
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని దేవాదాయ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు తహశీల్దార్ దివ్య జ్యోతికి వినతిపత్రం ఇచ్చారు. మొత్తం 37 ఎకరాల 30 గుంటల భూమి కబ్జాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రావిచెట్టు హనుమాన్, శివాలయం, కేశవ పెరుమాండ్ల, వేణుగోపాలస్వామి ఆలయాలకు చెందిన భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...