వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో జనసేనతో పొత్తు ఉండదంటూ బీజేపీ నేత రాంచందర్రావు చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకుడు శంకర్గౌడ్ స్పందించారు.
పొత్తుపై నిర్ణయం తీసుకునే అధికారం రాంచందర్రావుకు లేదన్నారు. పవన్ కల్యాణ్, బీజేపీ అధిష్ఠానమే పొత్తుపై నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. పొత్తు వద్దనుకుంటే జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు.
Comments
Loading comments...
