వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి SP రాజేశ్ చంద్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నెలవారీ సమీక్ష నిర్వహించారు. గణేశ్ మండపాల వద్ద 24 గంటలు నిరంతర గస్తీ, ముందస్తు నిమజ్జన బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లకు ఆదేశించారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 3 కేసుల్లో వాహనాలు, సామగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు.
సోషల్ మీడియా వదంతులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సంప్రదాయ డప్పు కళాకారులతో ఉత్సవాలు జరపాలని సూచించారు.
Comments
Loading comments...

