వార్తలకు తిరిగి వెళ్లండి

SSS: ముదిగుబ్బ మండలం కేంద్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె చేపట్టినట్లు నాయకులు ఓబుళపతి, శ్రీనివాసులు తెలిపారు .
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తరహాలో వీఆర్ఏలందరికీ పే స్కేల్ అమలు చేయాలి.అర్హులైన వీఆర్ఏలందరికీ వన్టైమ్ సెటిల్మెంట్ కింద VROలుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్
Comments
Loading comments...

