Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజేలకు అనుమతి లేదు: ఎస్ఐ

Follow Udayam on Google
Saychi kumar Sep 18, 2026 12:18 PM కామరెడ్డిGeneral
డీజేలకు అనుమతి లేదు: ఎస్ఐ - Udayam
కామారెడ్డి జిల్లా గణేశ్ నిమజ్జనాన్ని డప్పు చప్పుళ్ల మధ్య భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని బిక్కనూర్ ఎస్ఐ అనిల్ సూచించారు. శుక్రవారం కాచాపూర్లో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్ ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిబంధనలు పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...