Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజే శబ్దాలతో ముప్పు

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 6:44 AM విశాఖపట్నంGeneral
డీజే శబ్దాలతో ముప్పు - Udayam
నగరాల్లో మితిమీరిన డీజే శబ్దాలు పసిపిల్లలు, వృద్ధులు, గుండె జబ్బులున్న వారికి ప్రాణాంతకంగా మారుతున్నాయి. అనుమతుల్లేని సౌండ్ సిస్టమ్‌ల వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. నిబంధనలు ఉల్లంఘించి భారీ శబ్దాలు పెడితే బీఎన్‌ఎస్‌ చట్టం కింద కేసులు నమోదు చేయవచ్చు. రాత్రి పది గంటల తర్వాత లౌడ్‌స్పీకర్ల వినియోగంపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

Comments

G
Loading comments...