వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ–2025 అక్రమాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.
ఉదయం 9 గంటలకు పొన్నాడ బ్రిడ్జి వద్ద జ్యోతిరావుపూలే విగ్రహం ఎదుట నిరసన తెలిపి, అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, యువత తరలిరావాలని కోరారు.
Comments
Loading comments...

