వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ అక్రమాలకు నిరసనగా సోమవారం జిల్లాలో వైసీపీ తలపెట్టిన మోటార్సైకిల్ ర్యాలీలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రజా భద్రత, ట్రాఫిక్ సమస్యలు, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఎస్పీ రాహుల్ మీనా నిర్ణయం తీసుకున్నారు.
ప్రధాన రహదారులపై ర్యాలీలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

