వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో మరో 'నిర్భయ' తరహా ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. టెంపో ట్రావెలర్లో ప్రయాణిస్తున్న యువతిపై నలుగురు (ఇందులో ముగ్గురు మైనర్లు) అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని ఓ పొలంలో పడేశారు.
బాడీని కుక్కలు పీక్కుతినడంతో కొన్ని భాగాలను మాత్రమే పోలీసులు గుర్తించారు. వీరు బాధితురాలికి పరిచయస్థులేనని, వ్యాన్లో ఆమె ముందే మద్యం సేవించి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

