Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ భూములపై కేటీఆర్‌ ఆరోపణలు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 12:48 PM హైదరాబాద్General
రేవంత్‌రెడ్డి 22ఏలో భూములు పెట్టి 30 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...