వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటుకలు కొనుగోలు చేస్తామని నమ్మబలికి ఖుర్శిద్నగర్కు చెందిన ఇటుకల వ్యాపారి నుంచి రూ.87,500 మోసం చేసిన ఘటన జరిగింది. జైలు పనులకు ఇటుకలు కావాలని ఫోన్ చేసి, స్కానర్ పంపించి ఓటీపీ చెబితే నగదు జమ అవుతుందని నమ్మించారు.
అనంతరం డబ్బు కాజేయడంతో బాధితుడి ఫిర్యాదుపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

