Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటి ఆశతో రూ.13 లక్షలమోసం

Follow Udayam Digital on Google
మానస శర్మ Aug 05, 2026 7:34 AM ఖమ్మంతెలంగాణ
కోటి ఆశతో రూ.13 లక్షలమోసం - Udayam Digital
రూ.కోటి ఇస్తానని నమ్మించి రూ.13 లక్షలు తీసుకున్న మోసగాడిని భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు అరెస్టు చేశారు. రసాయనాలతో నల్ల కాగితాలను నోట్లుగా మార్చుతానని నమ్మించి వ్యాపారిని మోసం చేశాడు. నిందితుడి నుంచి నల్ల కాగితాలు, రసాయనాల సీసాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...