వార్తలకు తిరిగి వెళ్లండి

ఎప్సెట్ కౌన్సెలింగ్లో చివరి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. మొత్తం 80 శాతం సీట్లు భర్తీ కాగా, 19,102 సీట్లు మిగిలిపోయాయి.
కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లోనూ భారీగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 7వ తేదీలోపు కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...
