వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ఉన్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఇంజినీరింగ్ విద్యార్థులను కించపరిచేలా మాట్లాడటం బాధాకరమన్నారు.
రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులపై విమర్శలు కాకుండా విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...
