వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తికి క్వింటాకు గరిష్ఠంగా రూ.10,209 ధర పలికింది. వేరుశనగకు రూ.9,040, ఆముదాలకు రూ.6,325, పూల విత్తనాలకు రూ.5,701 ధర నమోదైనట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
రైతులు నాణ్యమైన పంటను మార్కెట్కు తీసుకురావాలని అధికారులు సూచించారు. వేలం ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

