వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో కేంద్ర మంత్రుల అధికారిక బంగ్లాల మరమ్మతులు, పునరుద్ధరణ ఖర్చు రికార్డు స్థాయికి చేరింది. 2014–15లో రూ.27.47 కోట్లుగా ఉన్న వార్షిక వ్యయం 2025–26లో రూ.92.35 కోట్లకు పెరిగింది.
2014–15 నుంచి 2025–26 మధ్య ప్రభుత్వం మొత్తం రూ.547.68 కోట్లు ఖర్చు చేసింది. పాత నిర్మాణాలు, ద్రవ్యోల్బణం కారణంగానే నిర్వహణ వ్యయం పెరిగినట్లు సీపీడబ్ల్యూడీ తెలిపింది.
Comments
Loading comments...

