Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రజలను అవమానించిన సీఎం రేవంత్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 6:13 AM హైదరాబాద్General
తెలంగాణ ప్రజలను అవమానించిన సీఎం రేవంత్‌ - Udayam
అమెరికా పర్యటనకు గుజరాత్‌ సీఎంకు అనుమతిచ్చి తనకు నిరాకరించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం వైఖరి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించారు. రాజకీయ కారణాలతోనే తన పర్యటనను తిరస్కరించారని పేర్కొంటూ, ఆ కారణాలేమిటో ప్రధాని మోదీ వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. తన పర్యటనను అడ్డుకున్నా తెలంగాణ అభివృద్ధి లక్ష్యాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...