వార్తలకు తిరిగి వెళ్లండి

ఖర్గేను భాజపా నేతలు అవమానించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఆదిలాబాద్లో పాదయాత్ర చేపట్టారు. అంబేడ్కర్ కూడలి వద్ద నోటికి నల్లగుడ్డలు కట్టుకుని సత్యాగ్రహ దీక్ష చేశారు.
ఖర్గే ప్రసంగించిన వేదికను భాజపా నేతలు శుద్ధి చేయడం అంటరానితనం, అవమానకరమని డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ ఖండించారు. భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Comments
Loading comments...

