వార్తలకు తిరిగి వెళ్లండి

మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూర్లో అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. రూ.20 లక్షలతో ప్రారంభించిన పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయని ఆరోపించారు.
ప్రస్తుత పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరిందని, నూతన భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. లేకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

