వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధుల మళ్లింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని, రిజర్వేషన్ నిబంధనలు తప్పక అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
బాధితుల కోసం ప్రతి నెల ‘సివిల్ రైట్స్ డే’ నిర్వహించాలని సూచించారు. అట్రాసిటీ బాధితులకు పరిహారం, ఇందిరమ్మ ఇళ్లు అందించాలని, పారిశుధ్య కార్మికులకు బీమా అమలు చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

