Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాకు 601 కానిస్టేబుల్‌, 4 ఎస్సై పోస్టులు

Follow Udayam Digital on Google
రూపేష్ గౌడ్ Aug 01, 2026 3:55 PM మహబూబ్‌నగర్తెలంగాణ
ఉమ్మడి జిల్లాకు 601 కానిస్టేబుల్‌, 4 ఎస్సై పోస్టులు - Udayam Digital
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్‌ నియామక ప్రకటనలో ఉమ్మడి జిల్లాకు 601 కానిస్టేబుల్‌, 4 సివిల్‌ ఎస్సై పోస్టులు కేటాయించింది. దరఖాస్తుల తేదీలను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. రాత పరీక్ష అనంతరం శారీరక పరీక్షలు నిర్వహించనున్నారు. ఉద్యోగాల కోసం ఇప్పటికే సాధన చేస్తున్న అభ్యర్థులు అధికారిక షెడ్యూల్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...