Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి ‘కాక్‌టెయిల్‌ 2’

Follow Udayam Digital on Google
దివ్య శ్రీ Aug 02, 2026 2:43 PM ఆల్ ఇండియా వినోదం
ఓటీటీలోకి ‘కాక్‌టెయిల్‌ 2’ - Udayam Digital
షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కాక్‌టెయిల్ 2’ ఓటీటీలోకి రానుంది. హోమీ అదజానియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 19న విడుదలై మంచి వసూళ్లు సాధించింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 2026లో విడుదలై తొలి వీకెండ్‌లో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

Comments

G
Loading comments...