వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ చంద్రశేఖర్నగర్ కాలనీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్య క్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 100 మందికి పైగా రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా రక్తదాతలను అభినందిస్తూ ప్రముఖ పల్మనాలజీ వైద్యులు, ఆర్పీ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. డాక్టర్లు వనిత, రాజశేఖర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

