వార్తలకు తిరిగి వెళ్లండి

మామడ మండలం చందారం గ్రామంలో శివారెడ్డి తోటలో తీగ జాతి కూరగాయల శాశ్వత పందిరిని శనివారం జిల్లా ఉద్యాన అధికారి బి.వి. రమణ పరిశీలించారు.
ఎకరానికి లక్ష రూపాయల రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. పసుపులో దుంప కుళ్ళు నివారణపై సస్యరక్షణ చర్యలు సూచించి, బిందు సేద్యం వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మౌనిక, అశ్విన్ రెడ్డి, దేవన్న, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

