వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో నిర్మిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయాలను సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవం అనంతరం టవర్లను పరిశీలించి, పూర్తయిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సుందరీకరణ, గార్డెనింగ్, ల్యాండ్స్కేపింగ్, ఫ్లోరింగ్తోపాటు ఫ్లాట్లలోని ఇంటీరియర్ పనులను పరిశీలించారు.
Comments
Loading comments...

