వార్తలకు తిరిగి వెళ్లండి

22-ఏ జాబితాలోని ప్రైవేటు భూముల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. స్లాట్ తీసుకున్న వారి భూములను రెండు రోజుల్లో పరిశీలించి, ప్రైవేటు భూమిగా తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
జిల్లాలవారీగా సమగ్ర పరిశీలన చేసి తప్పుల్లేని తుది జాబితా రూపొందించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
Comments
Loading comments...

