Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుధ్యంపై పువ్వాడ సూచనలు

Follow Udayam Digital on Google
రవళి దేవి Jul 30, 2026 6:23 PM ఖమ్మంతెలంగాణ
పారిశుధ్యంపై పువ్వాడ సూచనలు - Udayam Digital
వర్షాకాలంలో ఖమ్మం నగర పారిశుధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. చెత్త తొలగింపు, మురుగు కాల్వల శుభ్రత, నిల్వ నీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పారిశుధ్య నిర్లక్ష్యంతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పువ్వాడ పేర్కొన్నారు. దోమల నివారణకు ఫాగింగ్, యాంటీ లార్వా మందుల పిచికారీని క్రమం తప్పకుండా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...