వార్తలకు తిరిగి వెళ్లండి

హమాలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.
55 ఏళ్లు దాటిన హమాలీలకు నెలకు రూ.6,000 పెన్షన్ ఇవ్వాలని, ఇళ్లు లేని హమాలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

