వార్తలకు తిరిగి వెళ్లండి

జన గణనలో భాగంగా ఈనెల 17 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు చిత్తూరులో ఇళ్లు, మౌలిక వసతుల వివరాలు సేకరిస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ నరసింహ ప్రసాద్ తెలిపారు. నగరంలోని ప్రతి ఇంటి వివరాలు సేకరిస్తామని చెప్పారు.
ఇళ్లలో ఉన్న వసతులు, సౌకర్యాలను ఆన్లైన్లో నమోదు చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి జనగణన ప్రారంభమవుతుందని వెల్లడించారు.
Comments
Loading comments...

