Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాలో కొండచరియల విషాదం

Follow Udayam Digital on Google
రూప దేవి Jul 29, 2026 9:44 PM అల్ ఇండియా అంతర్జాతీయ
చైనాలో కొండచరియల విషాదం - Udayam Digital
నైరుతి చైనాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 41కు చేరింది. తాజాగా మరో 30 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా 50 మంది ఆచూకీ తెలియరాలేదని తెలిపారు. చోంగ్‌కింగ్‌లోని పెంగ్‌షుయ్‌ కౌంటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. సహాయక బృందాలు శిథిలాల వద్ద గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా, వందలాది మంది సిబ్బందిని రంగంలోకి దించారు.

Comments

G
Loading comments...