వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లి నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్ వరకు 556 కి.మీ. ఎల్పీజీ పైప్లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ.7,000 కోట్ల అంచనా వ్యయంతో గెయిల్ చేపట్టనున్న 1,800 కి.మీ. జాతీయ ప్రాజెక్టులో ఇది భాగం.
పైప్లైన్ వ్యవస్థతో వంటగ్యాస్ రవాణా సురక్షితంగా మారడంతో పాటు ప్రాంతీయ అనుసంధానం పెరిగి పారిశ్రామిక వృద్ధి వేగవంతమవుతుంది.
Comments
Loading comments...

