వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంత భూసేకరణ పరిహారం నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 1.25 రెట్ల పరిహారాన్ని తగ్గిస్తూ కొత్త నిబంధనలు జారీ చేసింది.
పట్టణాలకు 2 కిలోమీటర్ల లోపు భూములకు 1.05 రెట్లు, 2 నుంచి 5 కిలోమీటర్ల మధ్య ఉన్న వాటికి 1.10 రెట్ల పరిహారం వర్తించనుంది. 5 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న భూములకు పాత విధానం కొనసాగనుంది.
Comments
Loading comments...
