వార్తలకు తిరిగి వెళ్లండి

రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు సచివాలయంలో మీడియాకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. నిరుద్యోగ భృతి హామీ మినహా మిగతావన్నీ అమలు చేశామని తెలిపారు.
రాష్ట్ర విభజన నష్టాలు, ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి బాధ్యత ప్రజలదేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
Comments
Loading comments...
