వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలోని చెట్టికులంగర శ్రీ భగవతి అమ్మవారి ఆలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం పుష్పాంజలి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకునే వేలాది మంది భక్తులకు అన్నదానం కోసం అయ్యే మొత్తం ఖర్చును దేవస్థానం బోర్డుకు విరాళంగా అందజేశారు
ఆలయ సంప్రదాయం ప్రకారం బాలశివుడు, వినాయకుడు, నాగదేవతలకు కూడా ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Loading comments...

