Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో పడి బాలుడు మృతి

Follow Udayam on Google
బాలాజీ Aug 09, 2026 9:16 PM సంగారెడ్డితెలంగాణ
చెరువులో పడి బాలుడు మృతి - Udayam
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని తెల్లాపూర్‌లో ఫజ్జుల్ (6) అనే బాలుడు శుక్రవారం నుంచి బయటకు వెళ్లి సమీపంలోని చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. బాలుడి తండ్రి ఉదయం అతన్ని స్కూల్లో దింపేందుకు వెళ్లగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించారు.

Comments

G
Loading comments...